నవంబర్ 25 న జరిగే పార్లమెంట్ మార్చ్ కరపత్రం సోమవారం నాడు హిమాయత్ నగర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయం లో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ...
ఖమ్మం నగరం లో శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆవరణంలో ఉన్న భవన సముదాయాలలో నడుస్తున్న బీసీ మైనార్టీ ఎస్టీ గురుకులాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో శారద ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం...
మధిర పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల(గర్ల్స్ హై స్కూల్) పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం లేదని మెనూ సక్రమంగా పాటించడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు విద్యార్థులకు సంఘీభావంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి...
ఓ వైపు తమ ,తమ సమస్యలను కలొక్టోరుకు విన్నవించంకునేందుకు వస్తున్న బాధితులు.. మరోవైపు… తమ ,తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ,అగ్రిగోల్డ్ బాధితులతో విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆరుబయట ప్రాంగణం దధ్ధరిల్లిపోయింది.సరిగ్గా అనుకున్న..ఇచ్చిన సమయానికే...
ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని,ఈ నెల 20న, ఇచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభమై నేటికి నెల రోజులు కావస్తున్నా ఖాళీగా...
తెలంగాణలో లో విద్య క్యాలెండర్ ను విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ...
అఖిల భారత విద్యార్థి సమైక్య AISF 85 వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని బుధవారం నాడు దేవరకొండ డివిజన్ కేంద్రంలో సీపీఐ ప్రజా భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...