29.7 C
Hyderabad
May 2, 2024 03: 38 AM

Tag : Apollo Hospitals

Slider సినిమా

సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇకలేరు

Satyam NEWS
సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు...
Slider హైదరాబాద్

మంత్రి మేకపాటి ఎలా మరణించారంటే…..

Satyam NEWS
సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...
Slider ప్రత్యేకం

గుండె పోటుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి

Satyam NEWS
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆయన...
Slider జాతీయం

సొంత ఇంటికి చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్

Satyam NEWS
సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటికి క్షేమంగా చేరారు. రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ తర్వాత మూడు రోజుల పాటు అక్కడే ఉన్న సితార హోటల్ లో బస చేసిన ఆయన ఆరోగ్యం క్షీణించి...
Slider ముఖ్యంశాలు

అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రజనీకాంత్

Satyam NEWS
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. గత మూడు రోజులుగా ఎంతో సీరియస్ గా ఉన్న ఆయన ఆరోగ్యం కుదుటపడింది. దాంతో ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి...
Slider ముఖ్యంశాలు

విజయసాయిరెడ్డికి నిజంగా కరోనా సోకిందా? లేదా?

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి నిజంగానే కరోనా సోకిందా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందీ అంటే ఎంపి విజయ సాయి రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్...
Slider సంపాదకీయం

A Question: ఇవన్నీ కాస్ట్లీ కరోనా కేసులు గురూ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కరోనా పాజిటీవ్ రాగానే హైదరాబాద్ వెళుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య సౌకర్యాలు లేక ఇలా...
Slider ముఖ్యంశాలు

తక్కువ స్థాయిలో జ్వరం వస్తే భయపడవద్దు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని  ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు మాసబ్ ట్యాంక్ లో గల...