ఉద్యోగులకు, టీచర్లకు 2018 జూలై నుండి పీఆర్ సీ పెండింగ్ లో ఉందని వారికి కనీసం మధ్యంతర భృతి కూడా చెల్లించడం లేదని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మోరపెళ్లి సత్యనారాయణ రావు అన్నారు....
నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. గులాబి పురుగు కారణంగా జిల్లాలో అనేక మంది రైతులపంటలు నష్టపోయారని బిజెపి తెలిపింది. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి...
బీజేపీ సిద్ధాంత కర్త మాననీయ పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని నేడు నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్...
నూతన వ్యవసాయ బిల్లును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ కావాలని రైతులను తప్పుదారి పట్టిస్తున్నదని బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. ఈ రోజు బీజేపీ నిర్మల్ పార్టీ...