రాజంపేట లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం
కడప జిల్లా రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాజంపేట అసెంబ్లీ కన్వినర్ పోతుగుంట రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా...