32.2 C
Hyderabad
May 13, 2024 19: 41 PM

Tag : Congress Party Telangana

Slider నల్గొండ

ప్రయివేటు టీచర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

Satyam NEWS
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టి పిసిసి జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె చంద్రశేఖరరావు...
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొని 74 వ స్వాతంత్ర...
Slider నల్గొండ

కరోనా టెస్టులు ప్రజలందరికీ విస్తృతంగా చేయాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ కి కొమ్ముకాయకుండా ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్న  ప్రైవేట్ హాస్పిటల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టి పి.సి.సి జాయింట్ సెక్రటరీ...
Slider మహబూబ్ నగర్

కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి

Satyam NEWS
కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమైనారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్ల కరోనా ఆటంబాంబుగా మారిందని ఆయన అన్నారు....
Slider నల్గొండ

ఏఐసిసి శిక్షణా తరగతుల ఇన్ చార్జిగా అరుణ్ కుమార్ దేశ్ ముఖ్

Satyam NEWS
మహబూబ్ నగర్ లో ఏఐసిసి  శిక్షణ తరగతుల ఇంచార్జిగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్  నియోజకవర్గానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచి  అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్ ని నియమించారు. ఈ సందర్భంగా అరుణ్...
Slider నల్గొండ

OBC రిజర్వేషన్ల పై శ్రద్ధ చూపిన సోనియాకు కృతజ్ఞతలు

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో OBC రిజర్వేషన్లను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సోనియాగాంధీకి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో...
Slider నల్గొండ

అడ్డగోలుగా విద్యుత్ చార్జీల వసూలు అన్యాయం

Satyam NEWS
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనగా ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు  చేరుకొని మెమోరాండం సమర్పించారు....
Slider నల్గొండ

లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి

Satyam NEWS
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు...
Slider నల్గొండ

ఇబ్రహీంపట్నం సబ్ స్టేషన్ ముట్టడించిన కోమటిరెడ్డి

Satyam NEWS
పెరిగిన కరెంట్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా ఇబ్రహీంపట్నం లో కరెంట్ సబ్ స్టేషన్ వద్ద భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర...
Slider ముఖ్యంశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు

Satyam NEWS
రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్‌ఎంసిపరిధి లో ఆందోళనకంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కరోనా రాష్ట్రమంతా విజృంభిస్తూ ఉందని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి అన్నారు. రెండు రోజుల పాటు దినసరి...