దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలుత పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
ఈనెల 25న ఆదివారం సాయంత్రం 3 గంటలకు నాగర్ కర్నూల్ లో జరిగే భారీ నవ సంకల్ప బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్రరెడ్డి పిలుపునిచ్చారు....
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 62 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సిరాజ్ నుంచి, అనిల్ శర్మ మండి నుంచి పోటీ చేయనున్నారు. సత్పాల్...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్...