29.7 C
Hyderabad
May 2, 2024 06: 05 AM

Tag : Jummu and Kashmir

Slider ప్రపంచం

కాశ్మీర్ లో భారత్ తీసుకునే చర్యలకు పాక్ అభ్యంతరం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఈ ప్రాంతంలో అశాంతి ప్రబలుతోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఏకపక్షంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాశ్మీర్ లో...
Slider జాతీయం

కాశ్మీర్ చొరబాట్లు: ముగ్గురు ఉగ్రవాదుల హతం

Satyam NEWS
దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో దురదృష్టవశాత్తూ నలుగురు భద్రతాదళాల అధికారులు నేలకు ఒరిగారు. అదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. ఆదివారంనాడు జమ్మూ కాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి...
Slider ప్రపంచం

సరిహద్దుల్లో తరచూ కాల్పులకు దిగుతున్న భారత్

Satyam NEWS
సరిహద్దుల వద్ద భారత్ తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున స్థానికులతో కలిసి ఆ ముప్పును ఎదుర్కొనాలని పాకిస్తాన్ సైన్యానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఆదేశాలిచ్చారు. భారత్ తరచూ...
Slider జాతీయం

జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ రాజీనామా

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ గిరిష్ చంద్ర ముర్మూ తన పదవికి రాజీనామా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు అయిన తర్వాత ముర్మూ ను గత ఏడాది...
Slider ప్రపంచం

కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని భగ్నం చేసే యత్నం

Satyam NEWS
కాశ్మీర్ అమర వీరుల దినోత్సవాన్ని భగ్నం చేయడానికి భారత భద్రతాదళాలు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నాయని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు గిలానీ ఆ పదవి...
Slider జాతీయం

హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలగిన జిలానీ

Satyam NEWS
భారత్ లో ఉంటూ, భారత్ లో తింటూ భారత్ పై విషం చిమ్మే హురియత్ కాన్ఫరెన్సు లో చీలికలు వచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం కిందట ఏర్పాటైన ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ జమ్మూ...
Slider జాతీయం

జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

Satyam NEWS
ఏడు నెలల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కేంద్ర పాలిత ప్రాంతంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో లోయలో ఏడు నెలల సమాచార...
Slider జాతీయం

కంటిన్యూస్: జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ఆంక్షలు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లో ఇంకా సోషల్ మీడియా పై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్ననాయి. తాజాగా సోషల్ మీడియా పై ఉన్న ఆంక్షలను ఫిబ్రవరి 24 వరకు కేంద్ర పాలిత ప్రాంతం అంతటా పొడిగించారు. 2జీ...