కాశ్మీర్ లో భారత్ తీసుకునే చర్యలకు పాక్ అభ్యంతరం
జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఈ ప్రాంతంలో అశాంతి ప్రబలుతోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఏకపక్షంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాశ్మీర్ లో...