31.2 C
Hyderabad
May 12, 2024 00: 46 AM

Tag : Land grabbers

Slider హైదరాబాద్

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

Satyam NEWS
అంబర్ పేట్ నియోజకవర్గంలో మూసీనది అంచున మూసారాంబాగ్ నుండి రామంతాపూర్ వరకు వందల ఎకరాల స్థలాలను భూకబ్జాదారులు మట్టిని నింపి కబ్జాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టి శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. కబ్జాదారుల...
Slider ప్రకాశం

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గ్రామ వాలంటీర్

Satyam NEWS
ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన గ్రామ వాలంటీర్ స్వయంగా కబ్జాలకు పాల్పడుతుంటే ఏం చేయాలి? ఏం చేయాలో అర్ధం కాక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు గ్రామస్థులు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామ పంచాయతీ...
Slider పశ్చిమగోదావరి

హిస్టరీ మఠాష్: వేంగి రాజుల గుట్టను దొంగిలించేస్తున్నారు

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం తాళ్లగోకవరం గ్రామంలో చారిత్రాత్మక సన్యాసుల గుట్టును కొంతమంది కబ్జాదారులు కబళించివేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 ఎకరాల వరకు గుట్టును ఆక్రమించిన వ్యక్తులు ఆ గట్టును తవ్వి చదును చేస్తున్నారు. దాన్ని...
Slider ముఖ్యంశాలు

నేతల సెటిల్ మెంట్స్ – బంధువుల భూ పంచాయతీలు

Satyam NEWS
హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. ఓ భూవివాదం  విషయంలో తలెత్తిన గొడవలే ఈ కిడ్నాప్ కు ప్రధాన కారణమన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలో భూములకు రెక్కలు రావడంతో...
Slider కడప

భూ కబ్జాల తొలగింపులో చిత్తశుద్ధి ఎక్కడ ఉంది?

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్ లో భూ కబ్జాల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సబ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ఆధారంగా పని చేయాలని అధికారులు భూ...
Slider చిత్తూరు

భూ కబ్జాదారులతో కళకళలాడుతున్న ప్రభుత్వ కార్యాలయాలు

Satyam NEWS
తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై త్వరలో లోకాయుక్తలో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి రెవెన్యూ డివిజన్...
Slider కడప

అధికార పార్టీ పేరు చెప్పి మహిళ స్థలం ఆక్రమిస్తున్న ప్రబుద్ధుడు

Satyam NEWS
బలం ఉన్నవాడిదే రాజ్యం అనే సూత్రం ఆంధ్రప్రదేశ్ లో బాగా నడుస్తున్నట్లుగా ఉంది. తన స్థలాన్ని ఒక వీధి రౌడీ ఆక్రమిస్తున్నాడని, తనకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు చెప్పినా ఖాతరు చేయడం లేదని ఒక...
Slider నల్గొండ

భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రోజు చిట్యాల-నార్కట్ పల్లి సరిహద్దులలోని జూనియర్ కాలేజి ఏర్పాటుకు సేకరించిన భూమిని ఆయన పరిశీలించారు. ఈ...
Slider రంగారెడ్డి

లంచాల రెవెన్యూతో జగద్గిరిగుట్టలో అక్రమార్కుల కబ్జాల పర్వం

Satyam NEWS
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో ఉన్న రాజీవ్ గృహకల్ప కబ్జాల మయంగా మారింది. మరీ ముఖ్యంగా మహిళా భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలకుండా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. స్థానిక నాయకులు వారికి వత్తాసు...