మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు
అంబర్ పేట్ నియోజకవర్గంలో మూసీనది అంచున మూసారాంబాగ్ నుండి రామంతాపూర్ వరకు వందల ఎకరాల స్థలాలను భూకబ్జాదారులు మట్టిని నింపి కబ్జాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టి శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. కబ్జాదారుల...