గవర్నర్ ను కలవబోతున్న రాష్ట్ర ఎన్నికల అధికారి
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ను రేపు కలవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. రాజ్భవన్లో ఆయన గవర్నర్తో భేటీ అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేసిన...