31.7 C
Hyderabad
May 2, 2024 08: 35 AM

Tag : Minister Indrakaran Reddy

Slider ఆదిలాబాద్

నిర్మల్ మున్సిపాలిటీలో రూపాయికే నల్ల కలెక్షన్

Satyam NEWS
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర అటవీ,పర్యావరణ ,న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని దివ్య...
Slider ఆదిలాబాద్

నిర్మల్ పట్టణంలో తడి పొడి చెత్త ఇక సపరేటు

Satyam NEWS
నిర్మల్ నియోజకవర్గం నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో నూతన డంపింగ్ యార్డు, సెగ్రెషన్ షెడ్డును శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామానికి మంజూరైన ట్రాక్టర్ ను గ్రామ సర్పంచ్...
Slider ఆదిలాబాద్

ఆపదలో ఉన్నప్పుడు ప్రతి బాలిక 100 కు డయల్ చేయాలి

Satyam NEWS
పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలని లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు....
Slider ఆధ్యాత్మికం

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Satyam NEWS
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి  దయాకర్ రావు అన్నారు. ఆదివారం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల...
Slider ఆదిలాబాద్

రేఖ శ్యాం నాయక్ కు మంత్రి ఇంద్రకరణ్ శుభాకాంక్షలు

Satyam NEWS
స్త్రీ, శిశు సంక్షేమ క‌మిటీ చైర్ ప‌ర్స‌న్ గా ప‌ద‌వీ బాధ్యతలు చేపట్టిన రేఖ శ్యాంనాయ‌క్ కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. అసెంబ్లీ స్త్రీ, శిశు సంక్షేమ క‌మిటీ చైర్ ప‌ర్స‌న్...
Slider ఆదిలాబాద్

అర్హులందరికీ డబుల్‌ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తాం

Satyam NEWS
రాష్ట్రంలో అర్హులైనవారందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం భైంసా ప‌ట్ట‌ణం క‌మ‌లాపురం గుట్ట స‌మీపంలో  డబుల్‌ బెడ్‌...
Slider తెలంగాణ

ఫారెస్ట్ ప్లస్ 2.0 ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో జలం – శ్రేయస్సు కోసం అడవులు అనే ధ్యేయంతో ఫారెస్ట్ ప్లస్ 2.0. కార్యక్రమాన్ని మెదక్ అటవీ డివిజన్ పరిధిలో అమలు చేయనున్నారు. యూఎస్ ఎయిడ్ –...
Slider తెలంగాణ

ఆక్సిజన్‌ను కొనుక్కునే ప‌రిస్థితి రానివ్వ‌ద్దు

Satyam NEWS
ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు రావ‌ద్దంటే అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రూ.2 కోట్ల‌తో చేప‌ట్టిన‌ మావ‌ల అర్బ‌న్...
Slider తెలంగాణ

ఆల‌యాల భూములు కబ్జా చేస్తే క్రిమిన‌ల్ కేసులు

Satyam NEWS
ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, క‌బ్జాదారుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో...