ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సాయుధ దళాలకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP), పేదలకు ఉచిత రేషన్ ఉన్నాయి....
విశాల వ్యవసాయ భారతావనిలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉండే వ్యవసాయరంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, శాశ్వతంగా ప్రజలకు ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా...
మనదైన ఆయుర్వేదం వైపు ప్రపంచమంతా చూస్తోంది. కాకపోతే, మనమే ఇంకా చూడాల్సివుంది. వెనక్కు తిరిగి చూసుకోవాల్సి వుంది. ముందుకు సాగాల్సివుంది. గోవాలో 9వ ప్రపంచ ఆయుర్వేద సమావేశం,ఆరోగ్య ఎక్స్ పో ఆదివారం నాడు ముగిసింది....
మనుషులంతా ఒక్కటే… ఈ ప్రపంచమంతా కలిసి ఒకే కుటుంబం….అదే… ‘వసుధైక కుటుంబం’….. వినడానికి ఈ వాక్యాలు చాలా బాగున్నాయి, బాగుంటాయి. కానీ,నేటి ప్రపంచంలో ఈ సిద్ధాంతం ఆచరణ సాధ్యమా? అన్నది కోట్ల మెదళ్లను, మనసులను...
ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు క్లయిమాక్స్ వచ్చింది. డిసెంబర్ 1న తొలిదశ పోలింగ్ జరగనుంది. అదే విధంగా డిసెంబర్ 5న రెండో దశ పోలింగ్ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కాంగ్రెస్ నేతలు రాహుల్...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య కలిస్తే ఒక పెద్ద సంచలనం అయింది. చంద్రబాబునాయుడిని తరచూ ఢిల్లీ రమ్మంటూ ప్రధాని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి. దాంతో ఒక్క సారిగా...
ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణ ఉపయోగించుకుని గుజరాత్ ఎన్నికల్లో మరోసారి జయకేతనం ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే అధికారంలో ఉండే పార్టీపై వచ్చే ప్రజా వ్యతిరేకత ఆధారంగా గెలవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం...
జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిలో జరిగిన భారతీయ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీకి వచ్చిన తర్వాత ప్రతి భారతీయుడికి భిన్నమైన అనుభూతి కలుగుతోందని, నేను...
ఇండోనేషియాలో ఈరోజు ప్రారంభమైన జి-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బాలి చేరుకున్నారు. ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో, ప్రధాని మోడీ 20 కి పైగా...