31.7 C
Hyderabad
May 2, 2024 08: 45 AM

Tag : Nirmala Seetaraman

Slider జాతీయం

పేదలకు అందని పథకాలతో గాడి తప్పిన తెలంగాణ ఆర్ధికం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల దారిద్ర్య రేఖకు దిగువ  ఉన్న  ప్రజలు లబ్దిని పొందలేక పోతున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ...
Slider మెదక్

బీజేపీది ఉత్తరానికో నీతి… దక్షిణానికో నీతి

Satyam NEWS
కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో...
Slider సంపాదకీయం

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS
రాజకీయ భాషను మార్చిన మహనీయులుగా ఈ ఇద్దరిని పేర్కొన వచ్చును. దారుణమైన భాషను ఉపయోగించి ప్రత్యర్థులను అత్యంత నీచంగా చిత్రీకరించడంలో ఈ ఇద్దరూ కొత్త తరం నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశానికి ప్రధాని అయిన...
Slider ప్రత్యేకం

దాగుడుమూతలు: చెత్తను పోగు చేసి… పూలతో అలంకరించి….

Satyam NEWS
బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనగానే దాని చుట్టూ బోలెడు ఆశలు పెట్టుకోవడం, తీరా ప్రకటించిన తర్వాత నిరాశపడడం సర్వ సాధారణంగా జరుగుతున్న అంశం. ఈ ఏడు కూడా దానికి మినహాయింపు కాదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.”ఆశనిరాశల...
Slider జాతీయం

మరింత భద్రత కోసం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు

Satyam NEWS
త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు రాబోతున్నాయి. ఇక నుంచి దేశ పౌరులు తీసుకోబోయే పాస్ పోర్టులలో రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID), బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తారు. ఈ ఇ-పాస్‌పోర్ట్‌లలో ఇ-పాస్‌పోర్ట్‌లు పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత డేటా, పేరు, బయోమెట్రిక్ వివరాలు...
Slider ప్రత్యేకం

దేశం నుంచి బిజెపిని కూకటివేళ్లతో పెకలించి వేస్తా

Satyam NEWS
దేశం నుంచి బిజెపిని కూకటివేళ్లతో పెకలించివేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి బోగస్ హామీలతో ఉన్నదని ఆయన అన్నారు. భారతీయ...
Slider ముఖ్యంశాలు

ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఆదుకునే బడ్జెట్

Satyam NEWS
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లో ప్రవేశపెట్టిన 2022-2023 వార్షిక బడ్జెట్ జనరంజకమైన బడ్జెట్ అని ఏపీ బీజేపీ కార్యవర్గ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అన్నారు. కరోనా తర్వాత జీడీపీ 7.7...
Slider ప్రత్యేకం

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు

Satyam NEWS
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కలిపి 80 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి 48,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా...
Slider జాతీయం

మధ్యతరగతిపై పిడుగు: మారని ఆదాయపు పన్ను శ్లాబ్ లు

Satyam NEWS
మధ్యతరగతిపై పిడుగు: మారని ఆదాయపు పన్ను శ్లాబ్ లు వ్యక్తిగత ఆదాయపు పన్ను కేటగిరీలో ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో ఎలాంటి మార్పు లేదు. కరోనా నేపథ్యంలో కొంతైనా వెసులుబాటు కలుగుతుందని ఆశించిన మధ్య తరగతి...
Slider జాతీయం

భారత గణతంత్రం: శక్తిమంతం… ప్రగతిశీలం

Satyam NEWS
రాజ్యాంగం గడచిన ఏడు దశాబ్దాలుగా సమగ్రత, సుస్థిరతలను ఇచ్చినప్పటికీ మన గణతంత్రంలో నిత్యచైతన్యం మాత్రం ప్రజల ఘనతే. ఏ గణతంత్రమైనా దృఢంగా, నిత్య చైతన్యంతో ముందుకు సాగుతున్నదంటే- ఆ ఘనత కచ్చితంగా ప్రజలదే. ఆ...