ములుగు జిల్లాలోని అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు వారు పని చేసే గ్రామం లోని విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వింటున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని జిల్లా సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి ...
ఆన్ లైన్ క్లాస్ లు ఎలా నడుస్తున్నాయి? ఈ విషయాన్ని పరిశీలించేందుకు ములుగు జిల్లా సెక్టోరియల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి ఉద్యుక్తమయ్యారు. నేడు ఆయన ములుగు మండలంలోని కోయగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్,...
విద్యార్ధులు ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపైనే ఉందని ములుగు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన ములుగు లోని...
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆన్లైన్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ నరేందర్ గౌడ్ కోరారు. కరోనా...
ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని, విద్యార్థులందరికీ పాఠ్యాంశాల షెడ్యూల్ ని అందజేయాలని ములుగు డిఇఓ డి.వాసంతి కోరారు. ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం నాడు తాడ్వాయి మండలం...
ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్.శర్మన్ కోరారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కనీసం 10 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేలా చర్యలు తీసుకోవాలని ఆయన...
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో...