3వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జులై 1 నుండి ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంయుక్తంగా DD...
విద్యార్థుల లోని టాలెంట్ గుర్తించేందుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వినూత్నంగా ఇంటింటా చదువుల పంట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. డిజిటల్, ఆన్ లైన్ పాఠాలు స్టూడెంట్స్ కు...
8,9,10 తరగతుల విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ మెటీరియల్, చాప్టర్ వైస్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్స్ ను వాట్సాప్ ద్వారా మొబైల్ వెర్షన్ పిడిఎఫ్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు అభిష్టా ఎడ్యు...
దూరదర్శన్ ప్రసారాలను, ఆన్ లైన్ విద్యా బోధన ప్రసారాల గురించి వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో దూరదర్శన్ ఆలిండియా రేడియో సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వి.రమాకాంత్ చర్చించారు....
ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని, విద్యార్థులందరికీ పాఠ్యాంశాల షెడ్యూల్ ని అందజేయాలని ములుగు డిఇఓ డి.వాసంతి కోరారు. ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం నాడు తాడ్వాయి మండలం...
ఆన్ లైన్ క్లాసులు పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పడాల శంకర్ డిమాండ్ చేశారు. కరోనా...
ఆన్ లైన్ క్లాసుల పేరుతో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అవాంఛనీయ విధానాలకు పాల్పడుతున్నాయని బాలల హక్కుల సంఘం (ఏపిబిహెచ్ఎస్) గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ విద్యా శాఖ...
సంక్లిష్ట సమయాలు, సంక్షోభ సమయాలు మాత్రమే సరికొత్త ఆలోచనకు దారితీస్తాయి అని మరోసారి రుజువు చేసింది నారాయణ. ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కోవిడ్ 19 కారణంగా భారతదేశం ఒక్కసారిగా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఈ ఊహించని పరిణామంతో...