నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్చంద్ర బోస్ అడిగిన...
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల...
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని యస్ ఆర్.కళ్యాణ మండపం లో బుధవారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి గారి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించారు. జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని సమాచారం. ఇది ఆగస్టు రెండో వారం వరకు కొనసాగుతుంది. సమావేశాలు జూలై 18 నుండి ప్రారంభమై...
రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటును, దేశ ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర వాణిజ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) నోటీసును...
గత మూడు సంవత్సరాలుగా భారత రైల్వేల్లో ఎన్ని నియామకాలు జరిపారు ? ఎన్ని రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించారని ఖమ్మం లోక్సభ సభ్యులు నామ నాగేశ్వర రావు పార్లమెంట్ వేదిక గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు....
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్...