42.2 C
Hyderabad
May 3, 2024 16: 29 PM

Tag : Raghuramakrishnam Raju MP

Slider ప్రత్యేకం

మతం మారిన వారికి ఎస్ సి పథకాలు వర్తించవు

Satyam NEWS
మతం మారిన వారికి ఎస్ సి అభివృద్ధి కోసం నిర్దేశించిన పథకాలు వర్తించవని కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ...
Slider సంపాదకీయం

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

Satyam NEWS
ఒక కేసు కీలకమైన దర్యాప్తు స్థాయిలో ఉన్నది…. ఇంకో కేసు లో అఫిడవిట్ దాఖలు చేయాలి…. ఈ రెండు కేసుల్లో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి...
Slider ప్రత్యేకం

విజయసాయి రెడ్డి ట్రస్టు లావాదేవీలపై విచారణ జరపాలి

Satyam NEWS
విశాఖపట్నం భూ కుంభకోణంలో వేలాది ఎకరాల భూములు ఆక్రమించిన వారిని పిలిపించుకుని ‘‘సెటిల్ మెంట్’’ చేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వ్యవహారంపై పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ...
Slider ప్రత్యేకం

అమిత్ షాతో కీలక అంశాలను చర్చించిన రఘురామకృష్ణంరాజు

Satyam NEWS
కేంద్రహోంమంత్రి అమిత్ షాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితులను...
Slider ముఖ్యంశాలు

తప్పుడు లెక్కలు….జైలు జీవితం….శకుని పాత్ర

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపి విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా పెట్టిన ఒక కేసులో తాను కేవలం...
Slider ప్రత్యేకం

జగన్ గారూ, హెలికాప్టర్ వద్దండి… కారులో తిరగండి

Satyam NEWS
రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని తక్షణమే దాన్ని సరిద్దాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు....
Slider ప్రత్యేకం

కాపు రిజర్వేషన్లపై నోరు మెదపకపోతే ఎలా సారూ?

Satyam NEWS
ఆర్ధికంగా వెనుబడిన వర్గాల పేరుతో ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో సగం కాపు కుల వర్గాలకు ఇవ్వాలనే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు...
Slider ప్రత్యేకం

జగన్ గారూ, ఉద్యోగుల ఆశీర్వాదం తీసుకోండి…శాపం కాదు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు తగ్గింపుపై వస్తున్నవదంతులు తోసిపుచ్చాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
Slider ప్రత్యేకం

అజరామరమైన తెలుగు భాషను అంతం చేయవద్దు

Satyam NEWS
తెలుగు భాషను అంతం చేసే చర్యలను తక్షణమే ఆపాలని లేకపోతే తెలుగు భాషాభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై...
Slider ప్రత్యేకం

ప్రజాసమస్యలు గాలికి వదిలేసి నా వెనక పడ్డారేమిటి?

Satyam NEWS
ప్రజాసమస్యలను గాలికి వదిలేసి తనపై అనర్హత వేటు వేయించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు మరో లేఖ సంధించారు. తనపై...