మోడీని ఢీ కొట్టేందుకు మమతమ్మ రెడీ
దీదీ వెర్సెస్ మోదీగా సాగిన నిన్నమొన్నటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు గెలుపు మమతా బెనర్జీనే వరించింది.దీనితో,విపక్ష నాయకులందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే విశ్వాసం పెరిగింది. మోదీని...