సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా...
దేశానికి సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీకే దక్కుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు.రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాజీవ్ గాంధీ...
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ప్రాంతీయ వైద్య శాలను ఆయన...
సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గంగాసాగర్ రాజీవ్ ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ, జయంతి ఉత్సవ కార్యక్రమాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్...
దేశానికి సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ...