బ్యాంకింగ్ నుంచి టాక్సుల వసూలు వరకూ నేటి నుంచి అనేక నిబంధనలు మారనున్నాయి. ఈ నిబంధనలను మార్చడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ఈ నియమాలలో కొన్నింటిని మార్చడం వలన మన జేబుపై అదనపు...
భారతీయ రిజర్వ్ బ్యాంకు మంగళవారం చేపట్టిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొంది. ఈ వేలంలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ రుణంతో...
గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బీ. ఐ ) తన నివేదికలో వెల్లడించిందని...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు రెపో రేటు 4.9% నుంచి 5.40%కి పెరిగింది. ఆర్బీఐ గవర్నర్...
దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న టాప్-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు రిజర్వుబ్యాంకు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ, ఆర్థికలోటు పరిమితులను రాష్ట్రం దాటేసిందని వెల్లడించింది. 2020-21...
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపో రేటును అకస్మాత్తుగా పెంచిన ఆర్బీఐ.. వచ్చే నెల అంటే జూన్లో మరిన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. జూన్లో సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) రెపో రేటును 25...
రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది....
ఎకౌంట్ లో మినిమం బ్యాలెన్సు లేకపోతే ఖాతాదారులకు జరిమానా విధించే బ్యాంకులకే ఇప్పుడు జరిమానా విధించే పరిస్థితి వచ్చింది. బ్యాంకులు ఏటిఎంలలో డబ్బుల నిల్వలు సరిగా ఉంచకపోతే రిజర్వు బ్యాంకు సంబంధిత బ్యాంకుకు జరిమానా...
ఏదో ఒక విధంగా అప్పులు తీసుకువచ్చి కాలం గడుపుదామనుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మింగుడుపడటం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం ఒక...
అప్పు…. అప్పు… అప్పు… రాష్ట్రాలన్నీ అప్పుల వేటలో నిమగ్నమై ఉన్నాయి. అత్యధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కోసం వెళుతుండగా, సంక్షేమం పేరుతో ఉన్న నిధులను తాయిలాల్లా పంచిపెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పుల...