కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ ను ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నదని INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. INTUC జాతీయ అధ్యక్షుడు డాక్టర్ G...
ఈ కష్ట కాలంలో రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల పాటు అన్ని రకాల ఈఎంఐ లు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థలను...
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో 56.31 శాతం మేరకు రెండు వేల రూపాయల నోట్లేనని ఎన్సిఆర్బి...
చూపులేని వారి కోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త యాప్ను రూపొందించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేడు ఈ మని(ఎంఏఎన్ఐ) యాప్ను ఆవిష్కరించారు. మొబైల్ ఏయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ యాప్ ద్వారా...
ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ఇక రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (NEFT) విధానం ద్వారా నగదు బదిలీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్యలోనే...
దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న కారణంగా ఆర్ధిక నేరాలు కూడా పెచ్చరిల్లుతున్నాయి. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, బ్యాంకింగ్ వ్యవస్థల పనితీరును దెబ్బతీస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం సగటున...