మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కరోనా కాలంలో వేతనాలు వెంటనే చెల్లించి, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 21న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ...
ఉపాధ్యాయుల బదిలీలలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, హామీలు ఇచ్చిన అంశాలు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదని, బదిలీలలో ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేస్తోందని, మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య( ఫ్యాప్టో) ఆధ్వర్యంలో శ్రీకాకుళం...
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి డే అండ్ నైట్ వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బూరె...
అంబేద్కర్స్ ఇండియా మిషన్ (ఏఐమ్) ఆధ్వర్యంలో ఘనంగా 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఏఐమ్ ప్రతినిధులు, సైనికులు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఏఐమ్ సైనిక్...
నిష్కలంక ,నిస్వార్థ ప్రజానేత గా ప్రస్తుత తరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయునిగా మూడు దశాబ్దాల కాలం సిక్కోలు జిల్లా రాజకీయాలను శాసించిన జననేత స్వర్గీయ గొర్లి శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం శ్రీకాకుళం...
శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం శ్రీకాకుళం మండలం విద్యాశాఖ అధికారి జీ. కృష్ణారావు నాడు నేడు పనులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన విద్యార్థులకు ధర్మల్ పరీక్ష...
శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అధ్యాపకుడు బలివాడ సతీష్...
పేద కళాకారులకి సహాయం అందించాలనే దృక్పధంతో ఒక యూనియన్ గా ఏర్పడి కళాకారులలో నూతనోత్సాహం పుట్టించారు శ్రీకాకుళం జిల్లావాసులు. కళాకారులకు గుర్తింపు రావాలి, వారిని ఆదుకోవాలని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు చిక్కొలు కళాకారులు....
పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లా కు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పి చంద్రపతి రావు అన్నారు. ఏ ఐ...
తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నాయకులు పదే పదే చెబుతుండటం శోచనీయమని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు...