సీపీయస్ రద్దు ఏకైక అంశంగా నేడు జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో సీపీయస్ ఉద్యోగ,ఉపాధ్యాయుల పెన్షన్ ర్యాలీ కలెక్టరేట్ నుండి ఫ్లయ్ ఓవర్ మీదుగా వై.యస్.ఆర్ చౌక్ వరకు సీపీయస్ రద్దు చేయాలనే నినాదాలతో...
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా చోట్ల అధికార పార్టీ బెదిరింపులకు లొంగడం లేదు. మరీ అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రాపకంతో పోస్టింగులు తెచ్చుకున్న వారు తప్ప...
ఆర్ధికంగా చితికిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ నిలిపివేశారు. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేశారు. కొవిడ్ లాక్డౌన్...
పి.టి.ఐ.ల సర్వీసు క్రమబద్ధీకరణ, పార్ట్ టైం అనే పదం తొలగింపుపై ప్రభుత్వాన్ని వత్తిడి చేయాలని పి.టి.ఐ.ల సంఘం రాష్ట్ర కోశాధికారి కడప జిల్లా బద్వేలు కు చెందిన చిన వెంకటయ్య సచీవాలయ ఉద్యోగుల సంఘాన్ని...