రాష్ట్రంలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం జగన్ సర్కార్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యమంత్రి ఇసుక తవ్వకాల ద్వారా నాలుగేళ్లలో 40 వేల కోట్లు లూటీ చేశారని టీడీపీ నాయకుల...
వైసిపి ప్రభుత్వ హాయంలో నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హాయంలోనే కోడుమూరు...
కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సూపర్డెంట్ రమేష్ కి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్...
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మందరం వద్ద సోమవారం చెయ్యేరులోని అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళన చేపట్టారు.రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు అద్వర్యం వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం...
ఇండియా టుడే సర్వే వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 15కిపైగా ఎంపీ సీట్లు వస్తాయంటూ ఇండియా టుడే చెప్పిన వార్త వైసీపీ వర్గాల్లో బాంబులా పేలింది. ప్రభుత్వ...
వందసార్లు చెప్పినా అబధ్దం నిజం కాదు. ఈ విషయం తెలిసి కూడా పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ… అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు వైసీపీ పెద్దలు. మాట తప్పడం, మడమ తిప్పడంలో...
టీడీపీ 36 మందితో ఈ నెల 23న తొలి జాబితాను విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో పాటు ముఖ్య నేతలు భేటీ అయ్యారు....
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సర్దార్ గౌతులచ్ఛన్న అని టిడిపి నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కొత్తపేటలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి...
డ్వాక్రా గ్రూపులకు వడ్డీ రాయితీని రూ. 10 లక్షల వరకూ వర్తింపజేస్తానని మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పాడని టీడీపీ రాష్ట్ర...
ఉమ్మడి చిత్తూరు జిల్లలోని టిడిపి నేతలు కార్యకర్తలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎవరి మీద కేసు పెడతారో ఎవరిని ఎప్పుడు ఇక్కడ ఎలా అరెస్టు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నెల నాలుగవ...