తెలుగుదేశం పార్టీ సమావేశం శనివారం పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర టి ఎన్ టి యు సి అధ్యక్షుడు చావా సహదేవ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని...
భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయంగా గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారని...
దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తిగా దానిపైనే కేంద్రీకరించి.. అరాచకాలను చేసింది..ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కూడా కల్పించలేదు..ఇది చూస్తున్న యువత పూర్తిగా బీజేపీ వైపు వస్తున్నారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు...
తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భట్టితో పాటు ఎమ్మెల్యేల దుద్దిళ్ల...
కృష్ణ నది నీటిలో తెలంగాణ కు అన్యాయం జరుగుతున్నదని, తెలంగాణ వాటా వినియోగించుకోవడానికి తక్షణమే వెల్టూర్- గుoదిమళ్ళ బ్యారేజ్ నిర్మించాలని వెల్టూరు- గుoదిమళ్ళ సాధన సమితి నాయకులు మదాసి కురువ పెద్ద మల్లయ్య, పెరుమాళ్ళ...
రెండేళ్ల నుంచి పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. పీఆర్సీ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లేదా...