గత ఆరు రోజులుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ వరదల మూలంగా అనేక రకాలుగా నష్టపోయిన ప్రజలందరినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి...
మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం కొయపొశ గుడంలొ ఆదివాసులపై ఫారెస్ట్ అదికారుల ధమనకాండను తుడుం దెబ్బ తీవ్రంగా ఖండించింది. అటవీ శాఖ అధికారుల దాడికి వ్యతిరేకంగా తుడుం దెబ్బ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అధ్వర్యంలో...
మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, కొయపొశ గుడంలో ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల ధమనకాండను తుడుం దెబ్బ తీవ్రంగా ఖండించింది. అటవీ శాఖ అధికారుల దాడికి వ్యతిరేకంగా తుడుం దెబ్బ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అధ్వర్యంలో...
ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం కారణంగా నిరాశ్రయులైన వారికి ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ ఆధ్వర్యంలో తమకు తోచిన సాయం అందించారు. కొంతమంది దాతల సహకారంతో శనిగకుంట గ్రామంలోని 44...
చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తుడుం దెబ్బ మండల కమిటీ, ఆదివాసీ తొమ్మిది...
దళిత బంధు తరహాలో తక్షణమే ఆదివాసులకు కూడా ఆర్ధిక సాయం అందించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కోసం నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం...
ఆదివాసీల భూములను కొల్లగొట్టి అనుభవిస్తున్న వారిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి...
తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బగట్ల నర్సింగరావు అకాల మరణం పట్ల ఆధివాసీ ఉద్యోగుల పరపతి సంఘం, నర్సంపేట, కొత్తగూడ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...