కమలానగర్, భవాని నగర్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ లోని కమలానగర్, భవాని నగర్ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ భవనాలలో గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే...