26.7 C
Hyderabad
May 16, 2024 07: 27 AM

Tag : Vizag City

Slider విశాఖపట్నం

విశాఖపట్నమే రాజధాని: సీఎం జగన్ వెల్లడి

Satyam NEWS
విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని అక్కడ భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్...
Slider ప్రత్యేకం

జనవరి 18 నుంచి మారుతున్న జగన్ జాతకం

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ జాతకం మారబోతున్నదనే విషయం తెలిసి వైసీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న కష్టాలు తొలగిపోయి జగన్ కు ఊరట కలగబోతున్నదనే విషయాన్ని విశాఖపట్నం శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి...
Slider ఆధ్యాత్మికం

గంధపు విగ్రహాలకు వైభవంగా అంబలం పూజ..

Satyam NEWS
విశాఖపట్నం, అక్కయ్యపాలెం, నర్సింహానగర్ లో అయ్యప్ప అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్పస్వామి విగ్రహాన్ని వేణుగోపాలస్వామి ఆలయం నుండి మండపం వరకు డప్పు...
Slider విశాఖపట్నం

విశాఖ విజయదుర్గా దేవి ఆలయంలో దోపిడి దొంగలు

Satyam NEWS
విశాఖలో అర్ధరాత్రి దొంగలు స్వైరవిహారం చేశారు. పోలీసులందరూ రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో ఉండగా అదునుచూసి చెలరేగిపోయారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి టైలర్స్ కొలనీలో విజయదుర్గా దేవి ఆలయంను కొల్లగొట్టారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర...
Slider విశాఖపట్నం

గంటా రాక వార్తతో కల్లోలంగా మారిన విశాఖ వైసీపీ

Satyam NEWS
విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి వస్తున్నారనే వార్తలు అక్కడ వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. గంటా వైసీపీ తీర్థం తీసుకున్న మరుక్షణమే కొన్ని పెద్ద తలకాయలు వైసీపీ నుంచి వైదొలగుతాయని అంటున్నారు....
Slider విశాఖపట్నం

విశాఖ నారాయణ కాలేజీలో దారుణం

Satyam NEWS
విశాఖపట్నంలోని నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. నారాయణా కాలేజీ వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు. ముఖేష్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందపురం వెల్లంకి బ్రాంచ్ లో ఈ హృదయవిదారక ఘటన...
Slider విశాఖపట్నం

అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారిని జనసేన అండ

Satyam NEWS
పోలీసుల అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు విశాఖపట్నం నోవాటెల్ హోటల్ లో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో...
Slider విశాఖపట్నం

13న సీఎం జగన్ వైజాగ్ పర్యటన

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళుతున్నారు. వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులను ఆయన అక్కడ పంపిణీ చేయబోతున్నారు. 13న ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.05...
Slider విశాఖపట్నం

పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ కు ఘనసత్కారం

Satyam NEWS
సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వారు ఇతరులకు సహాయం అందించాలని అటువంటి తరుణంలోనే వారు కోరుకున్న సమున్నత గౌరవం లభిస్తుందని పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ అన్నారు. ఆదివారం ఇక్కడ  నరసింహ...
Slider విశాఖపట్నం

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమితులైన డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి

Satyam NEWS
డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మిని  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ యు స్వరాజ్యలక్ష్మి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారు....