ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు వచ్చారు. తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమిటి? ఇలా ప్రతి శుక్రవారం ఇక నుంచి రావాల్సిందేనా? ఇది తేలాలంటే మరి కొన్ని రోజులు వేచి...
అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టుకు ముఖ్యమంత్రి హోదాలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి సారిగా హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ఆయన...
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలోనే ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తున్నది. తెలంగాణ లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినపుడు కేసీఆర్ అన్నీ చూస్తూనే ఉంటారు...
రాజధాని అంశంపై సీఎం జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నేడు నివేదిక సమర్పించింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఓ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన బీసీజీ నేడు...
విశాఖకు వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు మంజూరు చేశారు....
ఆపదలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.24 వేల చొప్పున మగ్గం ఉన్న...
రాష్ట్ర విభజన సమయంలో విజయవాడ గుంటూరు ప్రాంతానికి మంజూరైన సిబిఐ కోర్టును వెంటనే ప్రారంభించాలని ఏపి బిజెపి నేతలు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ను కోరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు...
ఆంధ్రప్రదేశ్ లో ఇక రేప్ చేస్తే మరణశిక్ష విధించేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్...
వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారీ విందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసిపి ఎంపిలు వెళతారా? ఈ విషయంలో ఎవరికి స్పష్టత లేదు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఇస్తున్న...
కేంద్ర మంత్రులతో కలవద్దని, బిజెపి నేతలతో తిరగవద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపి సిఎం, వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లుగా ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో...