ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలే వార్త ఇది. సత్యం న్యూస్ జనవరి 9నే ఈ విషయాన్ని వెల్లడించింది. సత్యం న్యూస్ చెప్పినప్పుడు నిజమా? ఇలా జరుగుతున్నదా...
విశాఖపట్నం రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకే సమస్యల గురించి పట్టుంకోవడం లేదు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా మిలీనియం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసు ఫిబ్రవరి 7 వ తేదీకి వాయిదా పడింది. వై ఎస్ జగన్ నేడు కూడా సిబిఐ కోర్టు ఎదుట...
విశాఖ పట్నంలో జరిగిన భూ అక్రమాలపై సిట్ తన మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందచేసింది. ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉన్నందున మధ్యంతర నివేదికను మాత్రమే రూపొందించి...
మనవాడైతే చాలు దోచి పెట్టేయ్ అన్నట్లుంది జగన్ ప్రభుత్వం తీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని నియమించింది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా నామినేట్ చేసే సమయంలోనే...
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరూతూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు హైకోర్టు...
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు....
సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించిన...
అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి కీలకమైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు. ఒక్క సారిగా కళ్లు తేలేసే ఈ లెక్క పార్టీలోని డొల్లతనాన్ని వెల్లడి...
అభివృద్ధి వికేంద్రీకరణ కు మద్దతు గా శనివారం పట్టణం లో స్థానిక మ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ...