జగనన్నను నమ్ముకుంటే ఏ లోటూ ఉండదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటుంటారు. అయితే పదవి సంగతి పక్కన పెట్టి కనీసం పాస్ కూడా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తారని ఈ సంఘటన గుర్తు చేస్తున్నది....
ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం లో స్థానిక అభ్యర్ధి దొరక్క ప్రక్కనే ఉన్న చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను ఇంఛార్జి గా నియమించే దయనీయ పరిస్థితి లో...
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇవాళ...
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీని ఛేదించడానికి సీబీఐ వేగం పెంచింది. ఏ క్షణమైనా కడప పెంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం...
మూడు సంవత్సరాల పాటు సీబీసీఐడి చీఫ్ గా ఒక వెలుగు వెలిగిన ఐపిఎస్ అధికారి పి వి సునీల్ కుమార్ ను త్వరలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించబోతున్నట్లు తెలిసింది. జగన్ ముఖ్యమంత్రి అయిన...
ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డి కి సీబీఐ షాకిచ్చింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి హైకోర్టు తీర్పుతో ఏపి క్యాడర్ లో తిరిగి జాయిన్ అయిన సోమేశ్ కుమార్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న శాఖను కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్...
నగరి నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని పరుగులు తీయిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజాప్రకటించారు. నగరి మండలం దేశమ్మ గుడి నందు నగరి ప్రాథమిక...
బిసి కార్పొరేషన్ ల పదవీకాలం పొడిగింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బీసీ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఆయా బిసి కార్పొరేషన్ ల డైరెక్టర్లు...
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు అమెరికాలోని శాక్రమెంటో నగరంలో జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శాక్రమెంటో నగర నూతన...