అధికార వైసీపీలో ధిక్కార స్వరాలు అదుపు కావడం లేదు. వైసీపీ అగ్ర నాయకులు ఎంత ప్రయత్నించినా నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన జనసేన అధినేత నేడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. రెండో సారి వీరిద్దరూ కలవడంతో ఒక్క సారిగా అధికార వైసీపీలో కలకల రేగింది. వీరిద్దరి భేటీ...
ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నాటికి 100 రోజులు పూర్తిచేసుకుని శత దినోత్సవ సంబరానికి సిద్ధం...
జగన్మోహన్ రెడ్డి ఎంత అణచివేయాలని చూస్తే ప్రజలు అంత ఎగసిపడతారు. ఉద్యమం అంత తిరుగుబాటు రాబోతుంది. ఫ్యానుకు ఓటేసిన ప్రజలు కూడా ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన...
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ఎందుకు ఇంత కక్ష ప్రదర్శిస్తున్నది? తెలుగు అగ్ర హీరోలలో సగం మంది జగన్ ముందు మోకరిల్లారు. అయినా సరే ఆయన కనికరించడం లేదు....
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సోదర సమానుడు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడైన వేముల ప్రశాంత్ రెడ్డి మరో మారు ఏపి రోడ్లను ఎద్దేవా...
తాను, తన భర్త పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చినా కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్థానంలో పార్టీ ఇన్ చార్జిని నియమించేందుకు వైసీపీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది....
రాజమండ్రి మధురపూడి విమానాశ్రాయానికి మహర్దశ పట్టబోతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లకు కూడా లేని అధునాతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.347.15 కోట్లు శాంక్షన్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని వైఎస్సార్...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అరెస్టు చేసేందుకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా ఆంక్షల పేరిట జివో నెంబర్ వన్ తెచ్చారని, నేడో, రేపో ఆయన్ను అరెస్ట్...