29.7 C
Hyderabad
May 2, 2024 04: 34 AM

Author : Satyam NEWS

29104 Posts - 23 Comments
Slider గుంటూరు

73 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 90అడుగుల జాతీయ జెండా ఊరేగింపు

Satyam NEWS
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో తెలుగు సేవా సమితి, సెయింట్ ఫిలోమినస్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో 73వ గణతంత్రదినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ముందుగా 90అడుగుల పొడవు గల జాతీయ జెండాతో పాఠశాల విద్యార్థినీ,...
Slider కరీంనగర్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్రం

Satyam NEWS
కరీంనగర్ జిల్లా  రామడుగు మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో...
Slider మహబూబ్ నగర్

వనపర్తి టౌన్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ రెడ్డి

Satyam NEWS
వనపర్తి టౌన్ పోలీస్ 1వ ఎస్ఐ గా యుగంధర్ రెడ్డి భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుండి వనపర్తి టౌన్ కు ఆయన బదిలీపై వచ్చారు. వనపర్తిలో పని చేసిన మధుసూదన్ యాదాద్రి జిల్లాకు బదిలీ...
Slider కృష్ణ

ఉగాది నుంచి 26 కొత్త జిల్లాల్లో పరిపాలన

Satyam NEWS
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌...
Slider ప్రత్యేకం

కొత్త జిల్లాలు… మళ్లీ కొత్త ఎజెండా…

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా జరిగింది. అమలులోకి రావడం ఇక లాంఛనమేనని అర్ధం చేసుకోవాలి. ఈ ఉగాది లోపే సర్వం...
Slider ప్రకాశం

టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి అవమానం

Satyam NEWS
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి అవమానం జరిగింది. ప్రతి సంవత్సరం గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్‌, మంత్రులు.. ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ ను సన్మానిస్తున్నారు. ఈసారి మాత్రం...
Slider ప్రపంచం

యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ఉక్రెయిన్‌

Satyam NEWS
సోవియట్‌ యూనియన్‌ మాజీ రిపబ్లిక్‌ ఉక్రెయిన్‌ ను యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించబోతోందని, ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రకటించవచ్చని రెండు నెలలుగా అమెరికా, బ్రిటన్‌ సహా నాటో కూటమి దేశాలు ఆరోపణలు...
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Satyam NEWS
గణతంత్ర దినోత్సవం సందర్బంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరాడంబరంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని...
Slider ప్రపంచం

రష్యా నుంచి వచ్చిన 70 వేల ఏకే 203 ఎస్సాల్ట్ రైఫిల్స్

Satyam NEWS
70 వేల అత్యంత అధునాతనమైన ఏకే 203 కలాస్నికోవ్ ఎస్సాల్ట్ రైఫిల్స్ భారత్ కు చేరుకున్నాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న మేరకు రష్యా ఈ రైఫిల్స్ ను తయారు చేసి పంపింది. గత వారం...
Slider విజయనగరం

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లకు ముస్తాబైన ప‌రేడ్ గ్రౌండ్స్

Satyam NEWS
భార‌తదేశ‌ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లకు (రిప‌బ్లిక్ డే) విజ‌య‌న‌గ‌రం  పోలీసు పెరేడ్ గ్రౌండ్ సిద్ద‌మైంది. క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో విజ‌య‌న‌గ‌రం ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్ ఆద్వ‌ర్యంలో అటు రెవిన్యూ ,ఇటు పోలీస్ శాఖ‌లు  కంటోన్మెంట్ లో...