35.2 C
Hyderabad
April 30, 2024 23: 11 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

మాయరోగం కరోనా కాదు మరొకటి ఉంది

Satyam NEWS
గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ లో 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని ఈ కారణంగా దాదాపు 9 వేల మంది ఇప్పుడు...
Slider సంపాదకీయం

కరోనా కల్ప్రిట్: ఇంకా పరారీలోనే మర్కజ్ మసీదు చీఫ్?

Satyam NEWS
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు చీఫ్ మౌలానా సాద్ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి పరారీలో ఉన్న మౌలానా సాద్ ఇప్పటికీ దొరకలేదు. మర్కజ్ మసీదులో...
Slider సంపాదకీయం

బతికి ఉంటే కదా మిత్రమా మతాచారాలు పాటించేది?

Satyam NEWS
కరోనా పై పోరాటం మత కోణంలోకి మారుతున్న ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని అందరూ అడ్డుకోవాలి. ఇది దేశానికి మంచిది కాదు. తబ్లిగీ జమాత్ లో పాల్గొని వచ్చిన వారిని వెతకడం, వారిని క్వారంటైన్...
Slider సంపాదకీయం

రెలిజియనిజం: లక్ష్మణ రేఖ దాటిన అంధ మత విశ్వాసం

Satyam NEWS
అంధ మత విశ్వాసాలు, మతమౌఢ్యం మానవత్వానికి ముప్పు తెస్తాయని పెద్దలు చెప్పిన మాట ఇప్పుడు కళ్ల ముందు సాక్ష్యాత్కారమైంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభించి మానివాళిని కబళిస్తుంటే మనిషి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోవాల్సి...
Slider సంపాదకీయం

దక్షిణాది రాష్ట్రాలకు తక్లీఫ్ మోసుకొచ్చిన తబ్లిక్ జమాత్

Satyam NEWS
దేశంలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాలలో అత్యధికులు ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన వారే కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలలో ఢిల్లీ యాత్రకు వెళ్లి వచ్చిన వారు...
Slider సంపాదకీయం

లాక్ డౌన్ ఉన్నా కొనసాగిన తబ్లీఘ్-ఈ-జమాత్‌ సదస్సు

Satyam NEWS
ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్‌లో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నది. నిజాముద్దీన్‌ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించడంతో యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రంగంలో దిగారు. పలు...
Slider సంపాదకీయం

డేంజర్ డేంజర్: వామ్మో ఎర్రగడ్డ నిండిపోతున్నది

Satyam NEWS
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట నిప్పు కోసం ఇంకొకడు పరుగెత్తాడట. ఇది సామెతే కావచ్చు కానీ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఇదే జరుగుతున్నది. కరోనా వైరస్ విజృభణను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా...
Slider సంపాదకీయం

దటీజ్ పినరయ్: అర్ధరాత్రి అడవిలో అమ్మాయిల ఆక్రందన

Satyam NEWS
మొత్తం 13 మంది అమ్మాయిలు హైదరాబాద్ నుంచి టెంపో ట్రావెలర్ లో బయలుదేరారు. వారి గమ్య స్థానం కోజికోడ్‌. అది వారి సొంతూరు. హైదరాబాద్ లో కరోనా ఆంక్షల కారణంగా చదువు నిలిచిపోవడంతో ఇంటికి...
Slider సంపాదకీయం

కరోనా కోరల్లో చిక్కుకున్న ఒక చిన్న గ్రామం

Satyam NEWS
ఒక గ్రామం మొత్తం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. వారి తప్పేం లేదు. వారికి తెలియను కూడా తెలియదు. అయినా కరోనా మహమ్మారి వారిని కప్పేస్తున్నది. కమ్మేస్తున్నది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని ఒక గ్రామం...
Slider సంపాదకీయం

ఓ గాడ్: ఎంత హృదయవిదారక సంఘటన ఇది?

Satyam NEWS
కరోనా ఎఫెక్టు ఏమో గానీ ఈ సమాజం అత్యంత అమానవీయంగా మారుతున్నది. ఎక్కడో వినడం తప్ప ఈ అమానవీయ సంఘటన కరీంనగర్ లో కళ్లకు కట్టింది. కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ రెడ్ జోన్...