40.2 C
Hyderabad
May 5, 2024 17: 28 PM

Category : అనంతపురం

Slider అనంతపురం

మీడియాపై ఆంక్షలు విధించిన అనంతపురం కలెక్టర్

Satyam NEWS
అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందక పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు చనిపోతున్నారు....
Slider అనంతపురం

శేషాచలం అడవులను జల్లెడ పడుతున్న టాస్క్ ఫోర్స్

Satyam NEWS
శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు కదలికలు పసిగట్టేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులు పాటు కూంబింగ్ చేపట్టారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ రాత్రి వరకు తిరుపతి నుంచి ఆర్...
Slider అనంతపురం

ఈ చక్కని కుటుంబం శ్వాస ఆగిపోయింది…….

Satyam NEWS
ఈ కుటుంబం చూడండి ఎంత చక్కగా ఉందో… ఎంత ఆనందంగా ఉందో… భార్యా భర్త… వారికి ఇద్దరు పిల్లలు.. ఆ కుటుంబ పెద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుడు….. త్వరలో కుమార్తె పెళ్లి చేయబోతున్నాడు…. ఇంకేం కావాలి???...
Slider అనంతపురం

కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నోడల్‌ అధికారిపై ఎమ్మెల్యే అనంత ఆగ్రహం

Satyam NEWS
కోవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. వారికి భోజనం, నీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోతే ఎలా? అని సూపరింటెండెంట్‌...
Slider అనంతపురం

మూగజీవుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్లు ఏర్పాటు

Satyam NEWS
శ్రీ సత్యసాయి అనిమల్ కైండ్ నెస్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయచోటి పోలీసు స్టేషన్ ఎదుట మూగజీవుల దాహార్తి తీర్చడం కోసం నీటి తొట్లు ఏర్పాటు చేశారు....
Slider అనంతపురం

లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం మూసివేత

Satyam NEWS
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని మూసి వేస్తూ పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే అర్చకులు మాత్రం ప్రతిరోజు ఉదయం స్వామి వారి పూజలు...
Slider అనంతపురం

అనంత రవాణా శాఖలో ACB సోదాలు

Satyam NEWS
అనంతపురం రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు  దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కార్యాలయం సిబ్బంది, అధికారుల పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడులతో  కార్యాలయంలో...
Slider అనంతపురం

వాలంటీర్ల వ్యవస్థ అంటే పెత్తందారీ వ్యవస్థ మాత్రమే

Satyam NEWS
రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వాలంటీర్ లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో...
Slider అనంతపురం

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు

Satyam NEWS
చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో పరిటాల శ్రీరామ్ పై కేసు నమైంది. నిన్నటి రోజు చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో టిడిపి కార్యకర్తల కుటుంబలను పరామర్శించడానికి శ్రీరామ్ వెళ్లారు. అయితే పరిటాల శ్రీరామ్ గ్రామంలోకి...
Slider అనంతపురం

అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS
అనంతపురం జిల్లాలో 12 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో సంవత్సరానికి సుమారు 1000 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, జిల్లా వ్యాప్తంగా  అగ్ని ప్రమాదాలను నివారిస్తూ ప్రజల ఆస్తులను కాపాడేందుకు తమ సిబ్బంది నిత్యం అప్రమత్తమై పని చేస్తున్నారని...