విజయవాడ డివిజన్ లో ఈ నెల 12 నుంచి మరో 24 రైళ్లు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే నడుస్తున్న 12 రైళ్ళకు అదనంగా ఇవి ఉంటాయి. దీంతో ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటుందని...
విజయవాడలో హవాలా సొమ్ము హల్ చల్ చేసింది. హైదరాబాద్ కు హవాలా సొమ్ము తరలిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు నేడు అరెస్టు చేశారు. పక్కా సమాచారం రావడంతో విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి....
గన్నవరం విమానాశ్రయం లో కొత్తగా నిర్మించిన రన్ వే, ఇతర అభివృద్ధి పనులను అధికారుల బృందంతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ నేడు పరిశీలించారు. రూ.470 కోట్లతో ఆధునాతన సాంకేతిక...
మతవిశ్వాసాలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్య తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు...
విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు నేడు ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో చెప్పులు అమ్ముకుంటున్నాడు. వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడి కథ ఇది. ఆయన పని చేసే స్కూల్ మూతపడటంతో ఉపాధి...
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టును శుక్రవారం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు పేర్నినాని, కొడాలినాని, చీప్ విప్ ఉదయభాను, మహిళ కమిషన్ ఛైర్...
కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి మేకపాటి...
బెయిల్ పై విడుదల అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. హత్య కేసులో ఆయన అరెస్టు అయిన విషయం తెలిసిందే. కోర్టు సోమవారం షరతులతో...
రమేశ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేశ్ బాబుపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరి సరికాదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డాక్టర్ రమేశ్ ఓ టెర్రరిస్టో, మావోయిస్టో కాదని, ఆయనకు...