30.7 C
Hyderabad
April 29, 2024 03: 30 AM

Category : కృష్ణ

Slider కృష్ణ

ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రారంభం

Satyam NEWS
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రారంభించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ప్రపంచ మత్యకార దినోత్సవం కార్యక్రమం...
Slider కృష్ణ

ఈ గొలుసుల దొంగకు ఒక ప్రత్యేకత ఉంది

Satyam NEWS
ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ చెప్పి ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో నల్లపూసల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యాడు ఒక యువకుడు. ఇది మామూలు దొంగ చేసిన తప్పుడు పని...
Slider కృష్ణ

అక్రమ గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు

Satyam NEWS
నిషేధిత గుట్కాలు రవాణా చేస్తున్నారని సమాచారంతో పేరకల పాడు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు రెండు కార్లలో సుమారు 10 లక్షల 40 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా...
Slider కృష్ణ

బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ కాంట్రాక్టర్ల డిమాండ్

Satyam NEWS
విజయవాడ హోటల్ ఇంద్ర ప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు...
Slider కృష్ణ

తీరని ఆవేదన ఎవరితో చెప్పుకోలేక తనువు చాలించాడు

Satyam NEWS
కృష్ణాజిల్లా గన్నవరం లో దారుణం జరిగింది. కుటుంబ భారం మోస్తున్న ఒక యువకుడు పోలీసు వలలో చిక్కి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరమైన సంఘటన ఇది. అతడి పేరు చిట్టూరి మురళి. విజయవాడ...
Slider కృష్ణ

వేడుకగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం

Satyam NEWS
అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం లో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ఐదు సంవత్సరాల ఐదు రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి  రథసారథులు  డాక్టర్  డి  ఆర్ కె ప్రసాద్  పద్మావతి...
Slider కృష్ణ

దళారుల దెబ్బకు విలవిలలాడుతున్న సుబాబుల్ రైతులు

Satyam NEWS
దళారులు ఇబ్బంది పెడుతున్నారని సుబాబుల్ రైతులు ఆందోళన చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల లో సుబాబల్ రైతులు ఈ మేరకు ఆందోళనకు దిగారు. రైతులు తీసుకొని వచ్చిన సుబాబుల్ కొనుగోలు  చేయకుండా ట్రాన్స్ పోర్టు...
Slider కృష్ణ

బందరు పోర్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు శ్రీకారం

Satyam NEWS
బందరు పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూప కల్పనకు బీజం పడింది. రూ.5 వేల కోట్లలోపు వ్యయంతో నిర్వహించడానికి వీలుగా డీపిఆర్‌ను రూపొందించే బాధ్యతను జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మీద మచిలీపట్నం...