ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రారంభించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ప్రపంచ మత్యకార దినోత్సవం కార్యక్రమం...
ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ చెప్పి ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో నల్లపూసల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యాడు ఒక యువకుడు. ఇది మామూలు దొంగ చేసిన తప్పుడు పని...
నిషేధిత గుట్కాలు రవాణా చేస్తున్నారని సమాచారంతో పేరకల పాడు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు రెండు కార్లలో సుమారు 10 లక్షల 40 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా...
విజయవాడ హోటల్ ఇంద్ర ప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు...
కృష్ణాజిల్లా గన్నవరం లో దారుణం జరిగింది. కుటుంబ భారం మోస్తున్న ఒక యువకుడు పోలీసు వలలో చిక్కి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరమైన సంఘటన ఇది. అతడి పేరు చిట్టూరి మురళి. విజయవాడ...
అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం లో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ఐదు సంవత్సరాల ఐదు రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి రథసారథులు డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్ పద్మావతి...
దళారులు ఇబ్బంది పెడుతున్నారని సుబాబుల్ రైతులు ఆందోళన చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల లో సుబాబల్ రైతులు ఈ మేరకు ఆందోళనకు దిగారు. రైతులు తీసుకొని వచ్చిన సుబాబుల్ కొనుగోలు చేయకుండా ట్రాన్స్ పోర్టు...
బందరు పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూప కల్పనకు బీజం పడింది. రూ.5 వేల కోట్లలోపు వ్యయంతో నిర్వహించడానికి వీలుగా డీపిఆర్ను రూపొందించే బాధ్యతను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీద మచిలీపట్నం...