27.7 C
Hyderabad
May 14, 2024 06: 08 AM

Category : కర్నూలు

Slider కర్నూలు

ఓ గాడ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఇటీవలే టెస్టులు చేయించుకోగా ఆయనకు...
Slider కర్నూలు

శ్రీశైలం దేవస్థానాన్ని కొల్లగొట్టిన సిబ్బందికి ఉచ్చు

Satyam NEWS
శ్రీశైలం దేవస్థానాన్ని కొల్లగొట్టిన సిబ్బందికి ఉచ్చు బిగుసుకుంది. 33 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. విచారణ పూర్తయ్యేంత వరకు 11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు...
Slider కర్నూలు

ఛీటింగ్: శ్రీశైలం మల్లన్న దొంగలు దొరికారు

Satyam NEWS
శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్,...
Slider కర్నూలు

కర్నూలు వచ్చి కరోనాతో సహజీవనం చేయండి

Satyam NEWS
ఎక్కడో కూర్చుని కరోనాతో సహజీవనం చేయండి అని చెబుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క సారి కర్నూలు జిల్లాలో పర్యటించి కరోనాతో సహజీవనం చేయాలని కర్నూలు బిజెపి నాయకుడు బైరెడ్డి...
Slider కర్నూలు

వైరల్ వీడియోను ఫాలో అవుతున్న కర్నూలు పోలీసు

Satyam NEWS
సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ అయిన ఒక వీడియోలో చూపించినట్లుగానే కర్నూలు పోలీసులు చేస్తున్నారు. ఎంతకూ అదుపుకాని కరోనావైరస్ ను అరికట్టేందుకు వేరే గత్యంతరం కూడా వారికి కనిపించడం లేదు. కరోనా వ్యాప్తి...
Slider కర్నూలు

అంగన్ వాడీ ఆయా నే అమ్మగా మారి…

Satyam NEWS
నంద్యాల షరాఫ్ బజార్ సుంకులమ్మ వీధిలో ఉన్న దివ్యభారతి అనే నిండు గర్భిణీ కి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె తల్లి కర్నూలులో ఉంటుంది. ఆమె రాలేరు. మరొక వైపు పురిటి నొప్పులు...
Slider కర్నూలు

సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే సేవలు చిరస్మరణీయం

Satyam NEWS
కర్నూలు జిల్లా డోన్  పట్టణం పాతపేట లోని యం పి పి యస్ స్కూల్ లో సంఘ సంస్కర్త సావిత్రీ బాయిపూలే వర్థంతి జరిగింది. సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో...
Slider కర్నూలు

ముస్లింలపై వై ఎస్ జగన్ ప్రేమ ఎన్నికల కోసమే

Satyam NEWS
గత మూడు నెలల నుండి పౌరసత్వ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉందని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు....
Slider కర్నూలు

ట్రిబ్యూట్: డోన్ లో చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి

Satyam NEWS
మన దేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. కర్నూలు జిల్లా డోన్ లోని ...
Slider కర్నూలు

శివోహం: జ్యోతిర్లింగ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Satyam NEWS
పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలంలో భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.   స్వామి...