కర్నూలు జిల్లా పోలీసు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో అక్రమ మద్యం, ఇసుక దందాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతున్నది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ ప్రారంభం అయింది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక...
ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్ర డ్యామ్ వరద ప్రవాహంతో నిండిన కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ ను ఈ మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. సుంకేసుల డ్యామ్ కు 24,200 ల క్యూసెక్కుల...
భారీ వర్షాలతో తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. గత రెండు వారాలుగా కర్నాటకలోని తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వరద ఉధృతి కొనసాగుతున్నది. హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్...
కర్నూలు జిల్లా లో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి ఎస్బీఐ ఉద్యోగి సజీవదహమయ్యాడు. ఎస్సై సుధాకర్రెడ్డి...
ఎగువన ఉన్న క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, నల్లమల అడవుల్లో కురుస్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో...
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఇటీవల ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష...
ఒంగోలు డబ్బులు చెన్నైలో పట్టుపడిన సంఘటన మరుమక ముందే నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులకు భారీ మొత్తంలో నగదు దొరికింది. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు...
శ్రీశైలం జలాశయానికి వరద నీరు రావడం ప్రారంభం అయింది. ఎగువ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నందున వరద నీరు పోటెత్తుతోంది. సుంకేసుల నుంచి : 8824 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 5 వేల 640...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ నందమూరి వీరాభిమాని, నందమూరి బాలకృష్ణ ఫాన్స్ ప్రెసిడెంట్కె . ఎస్. ఏమోజీ రావు మృతి చెందడం బాలకృష్ణ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు అని మాజీ...