27.3 C
Hyderabad
May 10, 2024 07: 47 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider ఆంధ్రప్రదేశ్

ఏపి సి ఎంకు భారత రాయబారి విందు

Satyam NEWS
అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకు ముందు వివిధ రంగాలకు చెందిన...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS
ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున  ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.ఎగువ...
Slider ఆంధ్రప్రదేశ్

సొంత ఖర్చుపైనే జగన్ అమెరికా యాత్ర

Satyam NEWS
సొంతపనులపై విదేశాలకు వెళుతూ ప్రభుత్వ ఖర్చులో రాసే అలవాటు ఉన్న నాయకులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పనులపై సొంత డబ్బుతో అమెరికా వెళ్లారు. తన కుమార్తె...
ఆంధ్రప్రదేశ్

గణనీయమైన ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్

Satyam NEWS
నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నదని, అందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి) చైర్మన్ బి ఎస్...
Slider ఆంధ్రప్రదేశ్

సి ఎం జగన్ ఆశయాలకు ప్రతిబింబం కావాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేసే స్థాయికి సచివాలయ ఉద్యోగులు రావాలని శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్...
Slider ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటిన్ల మూసివేతపై తీవ్ర నిరసనలు

Satyam NEWS
ప్రతి రోజూ దాదాపుగా రెండున్నర లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటిన్లను మూసివేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో నెలకొని ఉన్న సుమారు 204 అన్నా...
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు

Satyam NEWS
టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి భద్రత వ్యవహారంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్...
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Satyam NEWS
విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి....
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS
ఈ ప్రశ్న ఒకరో ఇద్దరో కాదు చాలా మంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షడుగా ఒక హిందీ పండిట్ ను వేయడం తో అందరి మదిలో అధికార భాష ఏది అనే...
Slider ఆంధ్రప్రదేశ్

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు: సీఎం

Satyam NEWS
40 రోజుల వ్యవధిలో 2.5 లక్షలమంది గ్రామ వాలంటీర్ల ను నియమించడం ఒక రికార్డు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ వ్యవధిలో...