గత రెండు రోజుల నుంచీ జిల్లాలోని ఏ జంక్షన్ లో చూసినా…ఎస్ఐ,సీఐ స్థాయి అధికారులే ఉంటూ ఎస్పీ సూచనల మేరకు కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తునే ఉన్నారు.దీంతో అటు ప్రజలలో చాలా వరకు...
విజయనగరం జిల్లాలో ఒకే ఒక్క రోజు.. తాము కచ్చితంగా పని చేస్తే ఎలా ఉంటుందో చూపించారు.. జిల్లా పోలీసులు. అదీ జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. ఎక్కడిక్కడే సీఐ ,ఎస్ఐ ర్యాంక్ అధికారులతో బందోబస్తు నిర్వహించి...
ఒకే ఒక్క రోజు… అదీ కర్ఫ్యూ సడలింపు సమయం ఎత్తి వేసే నాటికి పోలీసులు తమ ప్రతాపం ఏంటో చూపించారు.. ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం ప్రజలకు. ఆది కాస్త..సోషల్ మీడియా పుణ్య మా...
రాష్ట్ర పోలీస్ శాఖాధిపతి ఆదేశాలో లేక…ఇటీవలే విశాఖ రేంజ్ డీఐజీ పర్యటనా ఫలితమో ఏమో గాని వరుసగా మూడో రోజూ కూడా రాష్ట్రంలోని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ ఆకస్మికంగా జిల్లా కేంద్రంలో పర్యటించారు....
ఏపీలో విశాఖ రేంజ్ డీఐజీ….విజయనగరం జిల్లా కేంద్రంలో ఆకస్మిక పర్యటన మొదలు.. జిల్లా పోలీసులలో హడావుడి కనిపించింది. విజయనగరం లో రేంజ్ డీఐజీ పర్యటించిన మరుక్షణం నుంచీ.. జిల్లా ఎస్పీ… సిబ్బంది ని పరుగులు...
ఓ వైపు ముందుగా నిర్దేశించిన కార్యక్రమం…ఎంతో అర్భాటంగా జగన్ ప్రభుత్వం ఒకేసారి 14 మెడికల్ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా అదీ వర్చువల్ ద్వారా ఓపెనింగ్. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గాజుల రేగలో కరోనా దృష్ట్యా...
సాక్షాత్తు విశాఖ పోలీసు రేంజ్ డీఐజీ కళ్లముందే విజయనగరంలోని ప్రజలు కరోనా వైరస్ సందర్భంగా అమలు చేస్తున్న నిబంధనలను ఉల్లఘించారు. ఈ మేరకు రేంజ పరిథిలో సిబ్బంది ని కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినంగా...
ఏపీ రాష్ట్ర మంతటా ఒకే సారి అదీ వర్చువల్ విధానం ద్వారా 14 మెడికల్ కాలేజీ లను సీఎం జగన్ తాడేపల్లి నుంచీ ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రం లో గాజులరేగ...
కరోనా సెకండ్ వేవ్..ప్రస్తుతం అమలవుతున్న 18 గంటల పాటు లాక్ డౌన్ పుణ్యమా.. కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఈ...
ఏపీలోని ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా విద్యల నగరంగా ఖ్యాతి పొందిందిగాని…అవగాహన,ముందు చూపు లేదని కరోనా మహమ్మారి పుణ్యమా తేటతెల్లమైంది. జిల్లా మూడు శాఖలు మరీ ముఖ్యంగా రెవిన్యూ,వైద్య,పోలీస్ శాఖలు సంయుక్తంగా పని చేస్తున్నాయి కాబట్టే...