రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహం నిమిత్తం ఈ నెల 4న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం...
భర్తతో కలిసి విశాఖపట్నంలోని ఆర్ కె బీచ్ కి వెళ్లి అక్కడ అదృశ్యమైన సాయి ప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. నిన్న నెల్లూరులో కనిపించింది. నేడు బెంగళూరు వెళ్లింది… ప్రియుడితో కలిసి....
విశాఖ లోని ఆర్ కే బీచ్ లో గల్లంతయిన వివాహిత ఆచూకీ తెలిసింది. …. అయితే అందరూ ఊహించినట్లు ఆమె ప్రమాదానికి లోను కాలేదు….. ప్రియుడితో పరారైంది. ఊహించని ఈ ట్విస్టుతో పోలీసులే షాకయ్యారు....
విశాఖ ఆర్కేబీచ్లో ఓ వివాహిత గల్లంతైంది. భర్తతోపాటు విహారానికి వచ్చిన ఆ వివాహిత ఆర్కేబీచ్లో అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్.సాయిప్రియ భర్త శ్రీనివాస్తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చింది....
ఇటీవలే విజయనగరం జిల్లాలో ఎస్ఐల బదిలీలకు శ్రీకారం చుట్టిన పోలీసు శాఖ తాజాగా రేంజ్ పరిధిలో సీఐల బదిలీలకు శ్రీకారం చుట్టారు… రేంజు డీఐజీ హరికృష్ణ. ఇటీవల విజయనగరం జిల్లా వల్లంపూడి స్టేషన్ ను...
పెండింగ్లో ఉన్న దరఖాస్తును క్లియర్ చేసినందుకు, వ్యవసాయ వస్తువుల దిగుమతి,ఎగుమతి కోసం కస్టమ్స్కు అనుకూలమైన ధృవీకరణ పత్రాన్ని జారీ చేసినందుకు విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాంతీయ మేనేజర్ నుండి లంచం తీసుకున్న భారత...
విశాఖ రేంజ్ కు కొత్తగా వచ్చిన రేంజ్ డీఐజీ హరికృష్ణ.. ఆకస్మిక తనిఖీ లు ప్రారంభించారు. ఈ మేరకు వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లాలో అరకు దగ్గరలో ఉన్న వల్లంపూడి పోలీసు స్టేషను...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళుతున్నారు. వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులను ఆయన అక్కడ పంపిణీ చేయబోతున్నారు. 13న ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.05...
సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వారు ఇతరులకు సహాయం అందించాలని అటువంటి తరుణంలోనే వారు కోరుకున్న సమున్నత గౌరవం లభిస్తుందని పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ అన్నారు. ఆదివారం ఇక్కడ నరసింహ...
డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ యు స్వరాజ్యలక్ష్మి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారు....