కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిథ్య...
దళిత వి ఆర్ ఓ లను తప్పించి అగ్రవర్ణాలకు బాసటగా ఉన్నతాధికారి లంచాలకు మరిగిన ఉన్నతాధికారులు తమ వారిని కాపాడుకుంటూ అమాయకులను బలిపెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో 4గురు దళిత వి ఆర్...
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఐస్ ఫ్యాక్టరీల నుండి విడుదల చేసిన అమ్మోనియా గ్యాస్ వల్ల పంటలు నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,...
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లో అవినీతికి పాల్పడుతున్నారంటూ తాహసీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేసిన వి ఆర్ ఓ లలో అత్యంత అవినీతిపరుడిని మాత్రం కొనసాగిస్తున్నారు. సరెండర్ చేసిన వి ఆర్ ఓ...
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో నేడు చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థలో లంచాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కడుతున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలం లోని రామసింగవరం, పెదవేగి, దుగ్గిరాల...
కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను హత్య చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రాను తక్షణమే అరెస్టు...
ఒక బాలికపై అత్యాచారయత్నం చేసిన వాడిని శిక్షిస్తారా? లేక ఆ కుటుంబంతో రాజీ చేస్తారా? బుద్ధి ఉన్నవాడెవడైనా వాడికి శిక్ష పడే విధంగానే ప్రయత్నిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఈ...
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లో నిత్యా అన్నదాన కార్యక్రమం శుక్రవారం పునః ప్రారంభమైంది. స్వామివారి మహా అన్నదాన ప్రసాదాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్ వి నివృత...
రైతులు రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే రాయితీలను పొందాలని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి సొసైటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు అన్నారు. చైర్ పర్సన్ సుబ్బారావు అధ్యక్షతన గురువారం సొసైటీ...
పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల పరిషత్ అధ్యక్షురాలు తాతా రమ్య సోమవారం రామసింగవరం గ్రామంలో పర్యటించారు. గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల గ్రామంలో పరిస్థితుల ను తెలుసుకునేందుకు ఎం పి పి రమ్య దెందులూరు ఏ...