నకిలీ విత్తనాలతో సోయా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు నేడు JDAఆఫీస్ ముందర ధర్నా...
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన క్యాంపు కార్యాలయంలో, బోథ్ పోలీసు స్టేషన్ లో నేడు మొక్కలను నాటారు. ఆ తర్వాత రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు....
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చతుర్వేద సహిత సరస్వతి యాగం, చండీయాగం, వేద వ్యాస మహర్షి ఆలయంలో వేద ఉపనిషత్తుల...
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా కరోనా కాలంలో మెరుగైన సేవలందించిన ఎస్సై కొదడి రాజు తహసిల్దారు శివ ప్రసాద్, నూతన బాసర మండల మొట్ట మొదటి తహసీల్దారు వెంకట రమణ లను...
జ్ఞాన సరస్వతి బాసర క్షేత్రం లోని వ్యాస భగవానుడి దేవాలయంలో గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో బెస్త గూండ్ల ల వ్యాస పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పూస...
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఒక ఘోర ప్రమాదం నుంచి ఆరుగురు రైతులు బయటపడ్డారు. జవహర్ నగర్, ముత్యం పెట్ కాలానికి చెందిన 6 రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం బజార్...
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక వైద్య చికిత్సలందించేందుకు ఆలన వాహనం ప్రారంభించామని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో...
నిర్మల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం...
దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు రుణమాఫీ, రైతుబంధు సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ గా నర్మద...
భావితరాల వారికి స్వచ్చమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం తమ వంతు భాధ్యతగా భావించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు అన్నారు. 6వ హారితహారాన్ని పురస్కరించుకోని నిర్మల్ జిల్లా...