లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం వల్లనే జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం గలిగామని వచ్చే నెల 7 వరకు నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్ లో ఎలాంటి సడలింపులు ఉండవని జిల్లా...
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కు చేపట్టిన లాక్ డౌన్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. శనివారం ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా...
నిర్మల్ జిల్లాలో అందరి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ పట్టణంలోని మంత్రి క్యాంపు...
నిర్మల్ జిల్లాలోని ఏడు నిర్బంధ ( కంటైన్ మెంట్) జోన్ లలో బ్యారికేడింగ్ తీసివేసి సడలింపులు ఇచ్చామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన...
విధి నిర్వహణలో మరణించిన హోంగార్డులకు నిర్మల్ జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు నేడు ఆర్ధిక సహాయం అందిచారు. జిల్లా సాయుధ దళా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డ్ కుటుంబ సభ్యులు అందుకున్నారు....
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి విరాళాం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ర్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మల్ పట్టణానికి...
వలస కూలీలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణం బంగల్ పేట్...
నిర్మల్ జిల్లా లోని కంటైన్ మెంట్ జోన్ లలో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి స్థానిక సంస్థల వారు విటమిన్ డ్రింక్స్ ను సరఫరా చేశారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్మల్...
నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు ఏఈఓ , ఎవో లను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ చాంబర్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల...
కరోనా పాజిటీవ్ కేసులను హైదరాబాద్ కు తరలించినందుకు 108 వాహనాల డ్రైవర్ లకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అందించారు. కరోనా పాజిటీవ్ రోగులకు సేవ చేసే క్రమంలో...