ప్రజలంతా పోలీసుకు సహరించి నిర్మల్ జిల్లాను కరోనా ఫ్రీ జిల్లాగా చేయాలని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. ఈ రోజు నిర్మల్ లోని ప్రభుత్వ అసుపత్రిలోని ఐసోలేటెడ్, పాలటెక్నిక్ కోరం టైన్ హోమ్,...
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో నిరుపేదలకు, కరోనా లాక్ డౌన్ కారణంగా రోజువారి పని చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి మండలం లోని యువకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద...
ఢిల్లీ మార్కజ్ కు వెళ్లి వచ్చిన నిర్మల్ పట్టణానికి చెందిన వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మరణించినందున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు....
నిర్మల్ పట్టణంలో నేటి నుండి నాలుగు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ప్రకటించారు. గురువారం కలెక్టర్ చాంబర్ లో పోలీస్, వైద్య ,మున్సిపల్ అధికారులతో నిర్వహించిన...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అహర్నిశలూ కష్టపడుతున్న మునిసిపల్ కార్మికులను నేడు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏ వన్ కాంట్రాక్టర్...
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ మండలం...
పదవి విరమణ చేసిన భైంసా టౌన్ ఎఎస్ఐ ఎస్.సాయన్నకు నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆయనను పూల మాల వేసి...
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా చేపట్టే సహాయక చర్యల కోసం నిర్మల్ మాజీ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ సహాయ నిధికి 5 లక్షలు విరాళంగా అందజేశారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు...
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసోలేషన్ వార్డులను పటిష్టంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు ఆయన నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో ని ఐసోలేషన్ వార్డును...
మహామ్మారి కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీయార్ స్టేడియంలో మంత్రి రైతు బజార్, ఏరియా ఆసుపత్రిలోని...