29.7 C
Hyderabad
May 2, 2024 04: 41 AM

Category : హైదరాబాద్

Slider హైదరాబాద్

హెచ్ఎండీఏ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

Sub Editor
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో జరుగుతున్న మౌలికవసతులు, అభివృద్ది పనులు, ఇతర కార్యక్రమాలను పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్...
Slider హైదరాబాద్

LRS పేరిట భారీ పెనాల్టీలు రద్దు చేయాలని CPM ధర్నా

Satyam NEWS
కరోనా కష్టకాలంలో TRS ప్రభుత్వం LRS పేరుతో పేద మధ్య తరగతి పై భారీ పెనాల్టీలు భారం మోపడాన్నీ వ్యతిరేకిస్తూ CPM అంబర్ పేట్ కమిటీ ధర్నా జరిపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెంచి...
Slider హైదరాబాద్

హిందూ స్మశాన వాటికల సుందరీకరణ

Satyam NEWS
హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాకలోని హరాస్పెంట హిందూ స్మశాన వాటికను సుందరీకరించి మహాప్రస్థానంలా తిర్చిద్దితున్నాని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం గోల్నాక డివిజన్ లో మేయర్  బొంతు రామ్మోహన్,...
Slider హైదరాబాద్

మెట్రో రైల్ ప్రయాణీకులకు మాస్కుల పంపిణీ

Satyam NEWS
కరోన వైరస్ నేపథ్యంలో గత అయిదు నెలలుగా మెట్రో రైల్ నిలిపి వేశారు. ప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ తిరిగి మెట్రోను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ రోజు...
Slider హైదరాబాద్

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకుందాం

Satyam NEWS
భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద విలువల హక్కులను కాపాడుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. రాజ్యాంగము కల్పించిన హక్కులను అణచివేసేందుకు జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మనం మేల్కొనకపోతే-మనం...
Slider హైదరాబాద్

మహాపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

Satyam NEWS
భారతీయ తత్వం, ధర్మ మేళవింపుగా సనాతన వాదాన్ని తులనాత్మకంగా విశ్లేషించి జగద్విదితం చేసిన సామాజిక తత్వంచింతాపరుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని వక్తలు కొనియాడారు. శనివారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో భారత తొలి...
Slider హైదరాబాద్

మెట్రో రైల్ ఎక్కాలంటే ఈ రూల్సు పాటించాల్సిందే

Satyam NEWS
మెట్రో రైలు సేవలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. మెట్రో రైలు ఎక్కిన తర్వాత తప్పని సరిగా భౌతిక దూరం...
Slider హైదరాబాద్

వైభవంగా నల్లకుంట గణేష్ నిమజ్జన కార్యక్రమం

Satyam NEWS
భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నల్లకుంట డివిజన్ లోని శ్రీ శ్రీ నల్లపోచమ్మ నాగ దేవత ఆలయం లో గణేష్ ప్రతిమను ఏర్పాటు చేసి వైభవంగా నవరాత్రులు నిర్వహించారు. నేడు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు....
Slider హైదరాబాద్

అంబర్ పేట్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి చర్యలు

Satyam NEWS
హైదరాబాద్ లో పార్కులను అభివృద్ధి పరచే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నేడు నియోజకవర్గంలోని పార్కులను పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులు...
Slider హైదరాబాద్

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీలు

Satyam NEWS
కరోనా చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. మొత్తం 20 మంది ఖైదీలకు కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. వారికి చికిత్స జరుగుతున్న సమయంలో...