నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన హాస్టల్లో 100 శాతం బాలికలకు కేటాయించాలని గత 15 రోజులుగా కళాశాలలో విద్యార్థులు మౌన దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఈరోజు...
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ఈ నెల 12వ తేదీన వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు గిరిజన వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు....
ఉప్పల్ నియోజకవర్గం లోని జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం చర్లపల్లి లోని సిఐఏ ఆడిటోరియంలో కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే...
అనారోగ్యంతో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందని టి.అర్.యస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గోల్నాక డివిజన్ నివాసి నిరుపేద కుటుంబానికి...
సీసీ కెమెరాలను అమర్చి, నిరంతర నిఘా పెట్టడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని, భద్రత దృష్ట్యా ప్రజలకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. నల్లకుంట డివిజన్ లో...
గత 20 సంవత్సరాల నుండి హసీనాపురం డివిజన్లోని నందనవనంలో ఉంటున్న స్థానికులను అధికార పార్టీకి బంధించిన నాయకులు బెదిరించడం సరైనది కాదని జక్కా యాదగిరి అన్నారు. వారి నివాసాలు వాళ్లకు వచ్చేంతవరకు డుంటామని, ఎవరు...
నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధినుల హాస్టల్ అలాట్మెంట్ సమస్య పైన మంత్రి కే తారక రామారావు స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్తినులకు కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను...
బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి జిహెచ్ఎంసి ఏ.ఈ ఫరీద్ ఖాన్ తో కలిసి కురుమ బస్తీలో సీ.సీ ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బి.పద్మ వెంకట్ రెడ్డి...
మునుగోడు బై ఎలక్షన్ లో చివరి క్షణం వరకు రాజీ లేని పోరాటం సాగించి కొద్ది ఓట్లతో ఓడినా, నైతిక విజయం సాధించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాట పటిమను అభినందిస్తున్నానని బిజెపి...
హైదరాబాద్ నల్లకుంట అడిక్మెట్ ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన విద్యార్థులు నస్కటి భవన్,( 20) కామారెడ్డి చెందిన వ్యక్తి...