ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి మళ్ళీ అవకాశం దక్కడం పట్ల డోర్నకల్ బిషప్ పద్మారావు మంత్రి పువ్వాడకు పుష్పగుచ్చం అందజేసి హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో మంచి...
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటాచారిని నాయకన్ గూడెం శివారు రామచంద్రపురం దారిలో గొంతు కోసి హత్య చేశారు. ఆయనను వెంటాడి హత్య చేసినట్టు తెలుస్తోంది....
సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. మధిరలో...
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉదయం మార్నింగ్ వాక్ పేరుతో సరదాగా కాసేపు గడిపారు. వాకర్స్ తో మాట్లాడుతూ, పిల్లలతో ఆటలాడుతూ సరదాగా...
జిల్లా కార్యాలయాల సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ నూతన కలెక్టరేట్ లోని కలెక్టరేట్ సిబ్బంది, రికార్డ్ రూమ్, భూసేకరణ విభాగం, దేవాదాయ,...
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనుబంధ జన సేవాదళ్ జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం సెప్టెంబరు 10 నుండి 18వ తేదీ వరకు ఖమ్మంలో జరగనుంది. జన సేవాదళ్ శిక్షణా శిబిరానికి దేశంలోనే 20...
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాదు...
ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధర దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. స్థానిక జెడ్పి సెంటర్, చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్...
కల్లూరు, వైరా డివిజన్ల పరిధిలోని కల్లూరు, తల్లాడ పోలీస్ స్టేషన్లను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆకస్మికంగా సందర్శించారు. అయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల...