దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమ నిధి ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బార్...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లు , ఇళ్లస్థలాలు ఇవ్వాలని టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ డిమాండ్ చేశారు . ఖమ్మంలోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన భరత్ విద్యాసంస్థల అధినేతలు శీలం వెంకటరెడ్డి,విద్యాలత దంపతుల ఆధ్వర్యంలో భరత్ స్కూల్ విద్యార్థులు...
ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ రోడ్ లో గల లకారం ట్యాంక్బండ్ వద్ద ఆ సంఘం జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
దివ్యాంగులకు మరింత చేయూతను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ను రూ. 3016 ల నుండి రూ. 4016 లకు పెంచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
రహదారుల విస్తరణ, అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చి, సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రూ. 700 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం-ఇల్లందు రోడ్డు కి.మీ. 6/9-8/2...
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాల్సిందేనని, రద్దు చేసే అంతవరకు పోరాటాన్ని ఆపబోమని తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్ఎంల సంఘం (ఏఐటీయూసీ )రాష్ట్ర అధ్యక్షురాలు బడేటి...
పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్...
ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో హైద్రాబాదు నగరానికి ధీటుగా అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలో పలు డివిజన్ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది...