కరోనా నేపథ్యంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి
చాలా కాలం తర్వాత పాఠశాలలు ప్రారంభమైనందున అన్ని గ్రామ పంచాయతీ, మండలాల్లోని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పి చైర్మన్ పి. పద్మావతి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ స్థాయి...